ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం �
నిజామాబాద్ మండంలం బోర్గాం(పీ) వద్ద ఉన్న కార్ బజార్ నిర్వాహకుడు స్వామి చిరంజీవి అనే వ్యక్తికి కారును విక్రయించాడు. చిరంజీవి లోన్ డబ్బులు చెల్లించకపోవడంతో మొదటి యజమాని రాజేశ్కు నోటీసులు వచ్చాయి.
చెక్పోస్టుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం సాలూరా వద్ద ఉన్న తెలంగాణ -మహారాష్ట్ర అంతర్రాష్ట్ర చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లా ఏ�