కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతుల వ్యవహారంలో బాధ్యుడిని చేస్తూ బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహాంపై బదిలీ వేటు వేయాలనుకున్న ప్రభుత్వం..తన నిర్ణయం నుంచి వెనుకకు తగ్గినట్టు తెలిసింది.
ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం అన్నారు. శనివారం జిల్లా దవాఖానలోని డయాగ్నొస్టిక్ సెంటర్లో అదనంగా పరీక్షలు నిర్వహించే టీహబ్తోపాటు నూత�
తెలంగాణలోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో రిలే నిహార
మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి తదితరుల సంతాపం అయిజ, మార్చి 23 : నడిగడ్డలో ప్రజా నేతగా గుర్తింపు పొందిన టీఆర్ఎస్ సీనియర్ నేత ఉత్తనూర్ పులకుర్తి తిరుమల్రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రో