ఆదివాసీల హక్కుల కోసం ప్రశ్నిస్తూ పోరాటాలు నిర్వహిస్తున్న ఆదివాసి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ పట్ల పోలీసులు వ్యవహరించిన అత్యంత దారుణమైన ఘటనపైన విస్తృతంగా చర్చ జరుగు �
Shibu Soren | ఉద్యమ నిర్మాతలే ఉద్యమాలను గుర్తిస్తరు. ప్రజా ఆకాంక్షల ప్రతిరూపంగా నిలబడతరు. తమ జాతి అస్తిత్వం కోసం తుది దాకా పోరాడుతరు. అట్లా పోరాడినవాళ్లే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తరు. భవిష్యత్తుకు చుక్కానిలా
ఆదివాసీలకు నష్టం కలిగించే టైగర్ కన్జర్వేషన్ జీవో నంబర్ 49ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జి�
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులకు రక్త పరీక్షలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా భద్రాచలం ఐటీడీ�
బోర్లలో నీళ్లు లేకపోవడం, మిషన్ భగీరథ నీళ్లు నెల రోజులుగా రాకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పాతర్లగడ్డ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు సోమవారం ఖాళీ బిందెలతో రహదారిపై నిరసన తె
వర్షపు నీటిని ఒడిసిపట్టి పెరటి తోటలు, కూరగాయల సాగుకు ఆ నీటిని వినియోగించుకుని జీవనోపాధి పొందాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివాసీ గిరిజనులకు సూచించారు. భద్రాచలం ఐటీడీఏలోని కాన్ఫరెన్స్ హాల్లో భార
మంత్రి సత్యవతి | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అంతరించిపోతున్న గిరిజన తెగలను కాపాడుకోవడం, వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వం పనిచేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా