‘ఆరోగ్యశ్రీ’ సేవలను శనివారం నుంచి కొనసాగించనున్నట్టు నెట్వర్క్ దవాఖానలు స్పష్టం చేశాయి. నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో శుక్రవారం ఆరోగ్యశా�
Aarogya Sri : రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ (Aarogya Sri) సేవలు శనివారం నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. ఇకపై ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narsimha) ఆరోగ్యశ్రీ నెటవర్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో పేదల పక్షపాతిగా కనిపిస్తోంది. మానవీయ కోణంలో ఆలోచన చేసిన బీఆర్ఎస్ అధినేత అడుగడుగునా వారి సంక్షేమాన్ని గుర్తు చేసేలా ఉంది.
aarogya sri | ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు 34 శాతం నుండి 53 శాతానికి పెరిగాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హ�
ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెరిగాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. 2019-20లో 35 శాతంగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు 2021-22 నాటికి 43 శాతానికి పెరిగాయని చెప్పా రు. సిబ్బందిని అభ�
ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందుకొన్న లబ్ధిదారులు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. వీరికోసం ఏడున్నరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,550 కోట్లకు పైగా వెచ్చించింది. 2014-15 నుంచి ఇప్పటివరకు ఏటా సగటున లక్షన్నర శస్త్ర చికి