జనజీవనానికి ఇప్పడు అత్యంత ప్రధానమైనది ఆధార్. అది లేకపోతే ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉండిపోతాయి. దీంతోపాటు ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తీసుకున్న ఆధార్కార్డుల్లో అప్డేట్లు చేసుకోకపోవ�
రేషన్ కార్డుల ఈ-కేవైసీలో గందరగోళం నెలకొంటోంది. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం రేషన్ కార్డుల్లో పేరు ఉండడం తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అనేకమంది అనర్హులున్నారని,
ప్రతి సంక్షేమ పథకంతోపా టు రేషన్, బ్యాంకు ఖాతా, పాన్కార్డు, భూములు, ప్లా ట్ల రిజిస్ట్రేషన్, హెల్త్కార్డు ఇలా ప్రతి దానికి ఆధార్ త ప్పనిసరి కావడంతో దానిని పొందడానికి లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్
అన్నింటికీ ఆధార్ కార్డే ప్రత్యేక గుర్తింపు అయ్యింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు దీనితోనే ముడిపడి ఉంది. దేనికైనా ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు.