Railway Rules | భారతీయ రైల్వే ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నది. నిబంధనల్లో పలు మార్పులు చేసింది. జనరల్ రిజర్వేషన్ టికెట్లకు సైతం ఆధార్ అథంటికేషన్ను తప్పనిసరి చేసింది. ఈ నిబంధన అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రాను
రైల్వే టికెట్ ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించక పోయినా రైల్వే ఉన్నతాధికారి ఒకరు దీనిని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులపై పెరిగిన చార్జీల భారం జూలై 1 నుంచి అ�
Tatkal Ticket | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్కు ఆధార్ను తప్పనిసరి చేసింది. ఆధార్ అథెంటికేషన్ చేసిన యూజర్లు మాత్రమే జులై ఒకటో తేదీ నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్�
ప్రైవేట్ సంస్థలు తమ సేవల బట్వాడా కోసం ఆధార్ అథెంటికేషన్ను ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీని కోసం ఆధార్ చట్టాన్ని సవరించింది.
Aadhaar authentication | ఆధార్ అనేది 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. భారతీయులకు నివాస ధృవీకరణ, చిరునామా ధృవీకరణ పత్రంగా ఇది పనిచేస్తుంది. ఆధార్ కార్డులను జారీచేసే సంస్థ UIDAI 2022, నవంబర్ 30 నాటికి 135.10 కోట్ల మంది భారతీయులకు ఆధ
ఆధార్ చట్టంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటివరకు ఆధార్ వివరాలను వాడుకొనే (అథెంటికేషన్) అవకాశం ప్రభుత్వ శాఖలకు మాత్రమే ఉండగా, ఇక నుంచి ప్రజా సంక్షేమం, సుపరిపాలన వ్యహారాల
వేలిముద్ర ద్వారా చేసే ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియకు మరింత భద్రతను జోడించే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సోమవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 9: ఆఫ్లైన్లోనే ఇకపై ఆధార్ కార్డు ధ్రువీకరణ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. ఈ మేరకు ఆధార్ (అథెంటికేషన్ అండ్ ఆఫ్లైన్ వెరిఫికేషన్) రెగ్యులేషన్స్ 2021ను మంగళవారం యునిక్ ఐడెంటిటీ అ�