కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ కాంబినేషన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందు మొదట కమల్ హాసన్ తో చేయనున్న ఇండియన్ 2 చిత్రాన్ని శంకర్ పూర్తి చేయాలన�
తెలుగు, తమిళం అని తేడా లేదు.. అన్నిచోట్లా కూడా వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వరసగా కరోనా మరణాలు చూస్తున్న సమయంలో కొందరు ప్రముఖులు అనారోగ్యంతోనూ కన్నుమూస్తున్నారు. మే 18 ఉదయం హీరో రామ్ తాతగారు అలాగే
న్యూఢిల్లీ: భారత యువ హైజంపర్ తేజస్విన్ శంకర్ స్వర్ణ పతకంతో మెరిశాడు. మాన్హట్టన్(అమెరికా) వేదికగా జరిగిన బిగ్12 ఔట్డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్షిప్లో శంకర్ హైజంప్లో సత్తాచాటాడు. కన్సాస
రాజన్న సిరిసిల్ల : ఎండుగడ్డిని తీసుకువెళ్తున్న ఓ ట్రాక్టర్కు ప్రమాదవశాత్తు విద్యుత్ తగలడంతో అక్కడికక్కడే దగ్ధమైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కోత్తూర్ల�
టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో రామ్ చరణ్- శంకర్ ప్రాజెక్ట్ ఒకటి. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయగా, ఈ మూవీ కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గాక �
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ ఆనంద్ మృతిపై తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అకాల మరణం ఎంతగానో బాధించింది అని పలువరు ప్రముఖులు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజ�
శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్లో రూపొందిన క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ భారతీయుడు. ఈ చిత్రానికి సీక్వెల్గా భారతీయుడు 2 చిత్రాన్ని మొదలు పెట్టారు. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి పనులు నత్తన
భారీ గ్రాఫిక్స్ తో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి ప్రేక్షకులకు సరికొత్త వినోదం పంచే దర్శకులలో శంకర్ ఒకరు. భారతీయ సినిమా మేకింగ్ స్టైల్ను మార్చేసిన శంకర్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సిన�
చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో స్వల్ప వ్యవధిలోనే రోహిత్ శర్మ, సూర్యకుమార్ వికెట్లను కోల్పోయిన ముంబై ఇండియన్స్ నిలకడగా ఆడింది. క్వింటన్ డికాక్(40) స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్న�
దర్శక దిగ్గజం శంకర్ సినిమాలకు దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో సరైన హిట్స్ లేక డిప్రెషన్లో ఉన్న శంకర్ మంచి హిట్ కొట్టి మళ్లీ పాత ఫాంను అందుకోవ�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్రాజు ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న యాభయ్యవ చిత్రమిది కా�
శంకర్ అంటే కేవలం సౌత్ డైరెక్టర్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ దర్శకుడు.. అలాగే రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియన్ హీరో అయిపోవడం ఖాయం. అలాంటి ఈ ఇద్దరు స్టార్స్తో సినిమా చేయాలని నిర్మాత అనుకున్నపు�
శంకర్, చరణ్ కాంబినేషన్లో సినిమా అని .. ట్రిపుల్ ఆర్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుందని వార్తలు వెలువడటం అన్ని చకచక అయిపోయాయి.