ఉమ్మడి జిల్లాలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కలెక్టరేట్తోపాటు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాన�
79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ , జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేంద�
ప్రజలందరికీ సంక్షేమంతోపాటు సామాజిక న్యాయం చేస్తామని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పారదర్శకంగా కులగణన నిర్వహించి, బ�
జిల్లా ను రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ తే
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముం దుకు సాగి, త్యాగాల నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.