సంక్రాంతి పండుగకు సెలవులు రాడవంతో జోగుళాంబ గద్వా ల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద శనివారం సు మారు 3కిలో మీటర్ల మేర వా హనాలు నిలిచి పోయా యి. శని, ఆదివారం రెండు రోజులు సెలవులు రావడంతో అ
65వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం గుర్తించిన 17 ప్రాంతాల్లో రూ. 325 కోట్లతో అభివృద్ధి పనులను చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
జహీరాబాద్-బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలని తెలంగాణ సర్కారు మరోసారి కేంద్రానికి విన్నవించింది. మన్నెగూడ-వికారాబాద్-తాండూర్- జహీరాబాద్-బీదర్ 134 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి �
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చెరాగ్పల్లి శివారులో హైదరాబాద్-ముంబయి 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన రవాణా శాఖ సరిహద్దు చెక్పోస్టులో సిబ్బంది కొరత వేధిస్తున్నది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి ప�
గంజాయి, రేషన్ బియ్యం, మద్యంతో పాటు నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. పోలీసు, ఎక్సైజ్ శాఖ చెక్పోస్టులు మూతపడడ�