MLC Kavitha | మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కర్ణాటకలో 5 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తున్నామని మంత్రి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం కల్వ�
నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా అమరవేణి నర్సాగౌడ్ను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.
కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవటం కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. దాన్నీ గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటు అని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకు�
Congress | విద్యుత్తు కోతలపై కర్ణాటకలోని స్కాంగ్రెస్ సర్కారు ఘనమైన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి మూడ్రోజుల పాటు చర్చోపచర్చలు జరిపింది.కరెంటు అధికారులతో, ప్రభుత్వ పెద్దలతో మంతనాలు నిర్వహించింది. మ�