ఉచిత గ్యాస్ అని చెప్పిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం రూ.1200కు మహిళలకు ఇస్తున్నదని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే అదే మహిళలకు కేవలం రూ.400 మాత్రమే గ్యాస్ సిలిండర్ను అందజేస్తారని ఆదిలాబాద్ నియోజకవర్గ బ
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పేదలు, సామాన్యుల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ అద్భుత పథకానికి రూపకల్పన చేశారు.పేదలపై మోదీ సర్కారు సిలిండర్ బండభారం మోపితే.. గులాబీ పార్టీ బాస్�
ఏకారణం చేతనైనా కుటుంబంలో ఎవరైనా ‘దూరమైతే’ ఆ ఇంటిని ఆదుకునేందుకు బీఆర్ఎస్ అమలు చేస్తామంటున్న ‘కేసీఆర్ బీమా’పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తింపజే�
బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో మంచి మ్యానిఫెస్టోగా ప్రజలందరూ అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా రూ.400లకే గ్యాస్బండపై మహిళలు సంబురపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదోడి వీపుప
కేవలం రూ.400లకు వంట గ్యాస్ను అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మహిళలకు ఈ శుభవార్తను అందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వంటింటి కష్టాలతోపాటు.. ఆర్థికంగా గట్టెక్క�
వంట గ్యాస్ ధర పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తున్నది. అడ్డూఅదుపు లేకుండా పెంచుతూ భారం మోపుతున్నది. పదేండ్ల పాలనలో సిలిండర్ రేటును దాదాపుగా మూడింతలు చేయగా, మళ్లీ కట్టెల పొయ్యిపైనే ఆధారపడాల్సిన �