మంచిర్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిదింటి నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం రోడ్లు, ప్రధాన చౌరస్తాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పగలు, రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటలకే భానుగు భగ్గమంటున్నాడు.
సూర్య భగవానుడు మండిపోతున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మూడు రోజుల క్రితం వరకు చల్లబడ్డ వాతావరణం.. ఒక్కసారిగా వేడెక్కింది. సోమవారం రాష్ట్రంలోనే నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామంలో �
బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనువుగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. 24 గంటల్లో అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులపై రుతుపవనాలు విస్తరిస్త�
ఎండలు మండుతున్నాయి. ఉదయం ఎనిమిది కాకముందే భానుడు భగ్గుమంటున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధిక ఉష్ణోగ్రతలతో మూగ జీవాలకు వడదెబ్బ కొట్టే ప్రమాదముందని, తగిన జాగ్రత్తలు తీస�
మూడు రోజుల నుంచి మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. నేలంతా నిప్పులకొలిమిలా భగభగమంటూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడచూసినా పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటడంతో పాటు వడగాలులు క�