చెట్టును ఢీకొట్టిన ట్రాలీ ఆటో | ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో (పికప్ వాహనం) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మహిళలు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యా�
చెరువులో పడి నలుగురు మృతి | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓజిలి మండలం రాజుపాలెం గ్రామంలో చెరువులో పడి నలుగురు మృతి చెందారు.
ఇల్లు కుప్పకూలి నలుగురు మృతి | ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. 36 గంటలుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
కరోనాతో నలుగురు మృతి | కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు తీసింది. నాలుగు రోజుల వ్యవధిలో కుటుంబీకులు ఒకరి తరువాత ఒకరిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ఘర్వాల్, కుమవూన్ ప్రాంతాల్లో శనివారం కార్చిచ్చు చెలరేగింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నైనిటాల్, అల్మోరా జిల్లాలు కార్చిచ్చుతో ప్రభావితం అయ్యాయి. మంటలను అదుపు చేయడాన
రోడ్డు ప్రమాదం | ఉత్తరప్రదేశ్లోని బులంద్షార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వాహనం-కారు ఢీకొని చిన్నారితో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.