అయిజ మండలంలో పిడుగు పాటు తీవ్ర విషాదం నింపింది. బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతోపాటు భారీ ఉరుములు ఉరుమడంతో సీడ్పత్తి క్రాస్ చేసేందుకు వచ్చిన కూలీలు వర్షం నుంచి రక�
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. వివరాలు.. యశ్వంత్కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూరుపల్లెలో వైద్యం చ�
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలో చోటు చేసుకుంది.
జిల్లాలోని పలు జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో అత్యవసర వైద్యం అందక పలువురి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. హైవేలపై ప్రభుత్వ దవాఖానలున్నా సరైన సౌకర్యాల్లేవని.. డాక్టర్లు అందుబాటులో లేరని చెప్పి ఉ
ఎలాంటి కేసులనైనా ఛేదించే పోలీసులు.. కొన్ని సందర్భాల్లో కొన్ని కేసులు సవాలుగా మారుతుంటాయి. అలాంటిదే ఈ కేసు కూడా. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండ లం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో మృతి చెందిన ఎస్సై �
రోడ్డు ప్రమాదం | కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి.
చిత్తోర్ఘర్ : రాజస్థాన్లోని చిత్తోర్ఘర్ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. భవనం పైకప్పు కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తోర్ఘర్ జిల్లా కేంద్రం �