మెదక్ జిల్లాలో 41 టీంలతో అన్ని శాఖల సమన్వయంతో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం కొల్చారం మండలం వరిగుంతంలో కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తని�
25 పనిదినాల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం, అవసరం ఉన్నవారికి కండ్లద్దాలు అందజేయడం గొప్ప విషయం. ప్రభుత్వ లక్ష్యం చాలా పెద్దది. ప్రపంచంలో అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమంగా రికార్డు సృష్టించేందుకు కష్�
మంగళవారం హైదరాబాద్లోని యూసుఫ్గూడ పరిధి రహ్మత్నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో రోగులను పరీక్షిస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఫ్షా, ఆప్తోమెట్రిస్ట్ మెరాజ్.
జిల్లాలో బుధవారం కంటివెలుగు కార్యక్రమంలో 6,967 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ తెలిపారు. కంటివెలుగు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 94,000 మంది కి కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో చ
గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.