టీ20 ప్రపంచకప్లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఊపేసింది. ఆఖరి బంతి వరకు ఫ్యాన్స్ను మునివేళ్లపై నిలబెడుతూ సాగిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్పై దక్షిణాఫ్రికాదే పైచేయి అయ్యింది. సమిష్టి ప్రదర�
టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథిగా వ్యవహరించనున్న 15 మంది సభ్యులలో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్తో పాటు ఐపీఎల్లో మెరుపులు మెరిప�
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్, ఐర్లాండ్ పోరుతో పాటు సెమీఫైనల్ మ్యాచ్ల టికెట్లు ఈ నెల 19న విడుదల కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
రానున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్లో జరిగే మెగాటోర్నీ కోసం ప్�
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుంటూ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నది. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్లో ఆకట్టుకున్న