‘ఏరు దాటిన దాక ఓడ మల్లయ్య... దాటాక బోడి మల్లయ్య’ చందాన్ని తలపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన తీరు. అధికారం కోసం అడ్డదిడ్డంగా హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ... గద్దెనెక్కినాక కొత్త పథకా�
రజక, నాయీ బ్రాహ్మణులకు అమలు చేస్తున్న 250 యూనిట్ల ఉచిత్ విద్యుత్ పథకానికి సంబంధించి బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ‘సీతారామ’ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, అయితే తమ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టును నిర్మించినట్లు కాంగ్రెస్ జిల్లా మంత్రులు చెప్పుక
కరెంట్ 200 యూనిట్లలోపు వాడుకున్న వారికి ఉచితంగా జీరో బిల్లు అందించి ఎలాంటి బిల్లులు వసూలు చేయమని రాష్ట్ర ప్రభు త్వం చెప్పింది. మార్చిలో చాలా మందికి జీరో కరెంట్ బిల్లులు రాకపోవడంతో వినియోగదారులు షాక్క�
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం ప్రారంభమైన మరో రెండు గ్యారెంటీలు 20
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 70రోజులు కావస్తున్నా ఎన్నికల హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని, చందూర్, మోస్రా, రుద్ర�