కాంగ్రెస్ ఉచిత విద్యుత్ హామీ మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వినియోగదారులు మొండిచెయ్యి
ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నది. వాటిలో ఒకటి గృహజ్యోతి పథకం. ఆది నుంచీ పలు నిబంధనలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటికీ సరిగా అమలు చేయడం లేదు. తెల్ల రేషన్కార్డు ఉంటేనే గృహజ్�
కరెంట్ 200 యూనిట్లలోపు వాడుకున్న వారికి ఉచితంగా జీరో బిల్లు అందించి ఎలాంటి బిల్లులు వసూలు చేయమని రాష్ట్ర ప్రభు త్వం చెప్పింది. మార్చిలో చాలా మందికి జీరో కరెంట్ బిల్లులు రాకపోవడంతో వినియోగదారులు షాక్క�
గృహజ్యోతి’ లబ్ధి కోసం వివరాలను ఆన్లైన్ చేసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్ద భారీగా క
విద్యుత్ శాఖ అధికారులు గృహజ్యోతి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కే వరుణ్రెడ్డి అన్నారు. శనివారం నస్పూరులోని ఫ్లడ్ కాలనీలో గృహజ్యోతి పథకం జీరో బిల్లుల మంజూరు రసీదులను లబ్ధిద�
ఇప్పటికే ప్రజాపాలనలో గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ జీరో బిల్ రాని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ గృహజ్యోతి పథకం వర్తిస్తుందని టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డ
ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా గృహజ్యోతి (200 యూనిట్ల విద్యుత్తు), రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల 27వ తేదీన చేవెళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనున్న దృష్ట్యా భారీ బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు ఏర