బస్సు ప్రమాద ఘటనలో 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదం నుంచి బయటపడడంతో పలువురు ఇది తమకు పునర్జన్మ అని పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో కొందరు గాయాలకు గురై కర్నూల్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతుండగ�
ఏపీలోని కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్ ప్రమాద ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో కాలి బూడిదైన వేమూరి కావేరి ట్రావెల్స్.. ప్రైవేట్ బస్సుల దందా, ఆర్టీఏ అవినీతిని బట్టబయలు చేసింది. ప్రమాదానిక
రాత్రి వేళ ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో బైక్ రూపంలో వచ్చిన ప్ర మాదం శాశ్వతంగా నిద్రపోయేలా చేసింది. ట్రావెల్ బస్సును బైక్ ఢీకొట్టడంతో దావణంలా వ్యాపించిన మంటల్లో కొందరు అప్రమత్తమై కిందకు దూకి గాయ
గాజాలోని ఓ రక్షణ గుడారంపై మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 19 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
4 రాష్ర్టాల్లో 29 మంది మృతి ఒక్క మహారాష్ట్రలోనే 19 మంది మృత్యువాత న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. అయితే పలుచోట్ల అపశ్రుతి చోటుచేసుకున్నది. నాలుగు రాష్ర్టాల్లో 29