ఆంక్షలు తొలగిపోవడంతో 111 జీవో పరిధి అభివృద్ధికి కేంద్రంగా మారనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ వంటి మరో కొత్త నగరం వస్తుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఆ ఫలాలు మాత్రం 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ఇంతకాలం దక్కలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు మహానగరంలో భాగమవుతున్నా, ఆ గ్రామాలు నగరానికి చెంతనే ఉన్నప్పటికీ అభివృద్ధి
111జీవో ఎత్తివేతతో 84 గ్రామాల ప్రజల దశాబ్దాల కల సాకారమైన వేళ సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం జీవో పరిధిలోని గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, జనం పటాకులు కాల్చి, స్వీట్లు ప
111 జీవోను ఎత్తివేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్రెడ్డి ఆనందం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు గురువారం ఒక ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ�
రంగారెడ్డి : 111 జీవోను ఎత్తి వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 69 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని మొయినాబాద్, చేవెళ్ల మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు పటాకులు కాల్చి సంబురాలు జరుప