టెన్త్ హిందీ పేపర్ ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన కేసులో బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసు విచారణ కోసం సోమవారం వరంగల్ పోలీసు కమిషరేట్లోని
ప్రశ్నాపత్రం లీకువీరుడు, బీజేపీ స్టేట్ చీఫ్ బండి నిర్వాకంపై పేరెంట్స్ భగ్గుమన్నారు. నీ రాజకీయ లబ్ధి కోసం ‘పది’ హిందీ పరీక్ష పత్రాల లీకేజీకి సహకరించి ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థులకు శిక్ష వేస్తావ�
స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ పేపర్ లీకేజీకి పాల్పడటంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు భగ్గుమంటున్నారు. బాధ్యతగల ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి చిల్లర రాజకీయాలు చ�
తనస్వార్థ రాజకీయాలకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పరువు తీస్తున్నారని, లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ
కేంద్ర దర్యాప్తు సంస్థల బెదిరింపులు, విద్వేష రాజకీయ ఎజెండా కార్యక్రమాలు బెడిసికొట్టడంతో బీజేపీ భీతిల్లింది. దిక్కుతోచని స్థితిలో దారుణాతి దారుణమైన ఎత్తుగడలను ఎత్తుకున్నది.