పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రారం భ మయ్యాయి. మొత్తం 45,063 మంది విద్యార్థులకు గానూ 44,920 మంది హాజరుకాగా 143 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు విద్యార్థులు తల్లిదండ్రులు, వా
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య పేర్కొన్నారు. సోమవారం కాసిపేటలోని రైతు వేదికలో మండల నోడల్ ఆఫీసర్ రాథోడ్ రమేశ్ అధ్యక్షతన మండలంలోని అన్ని పాఠశాలల పదో తరగతి విద్యార్థు
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నది. ఈ ఏడాది 6 పేపర్లకే పరీక్షను నిర్వహించనుండగా, సైన్స్లో రెండు పేపర్లు ఉంటాయి.
ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల నిర్వహణలో లోపాలు ఏర్పడకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సూచనలు చేస్�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలను నిర్