రైతులు | కామారెడ్డి జిల్లా జుక్కల్లో పెను ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారుజామున జుక్కల్ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
మంత్రి జగదీష్ రెడ్డి | వరుస కరువులతో అల్లాడిన తెలంగాణ నేల ఇపుడు వ్యవసాయానికి పూర్తిగా అనుకూలంగా మారిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | కరోనా కష్టకాలంలో కష్టపడి పంట పండించిన రైతులు ఇబ్బందులు పడకుండా వారి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మా ర
మంత్రులు | ఏ ఒక్క రైతు తాను పండించిన పంటను అమ్మడంలో ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊరూరా పెట్టి పంటను కొంటున్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నార�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు | రైతులను కష్ట కాలంలో ఆదుకోవాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ మరోసారి ధాన్యం కొనుగోలుకు సిద్ధ పడ్డారు. ఆయన మనసున్న గొప్ప నాయకుడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి �
మహబూబాబాద్ : సాగునీటి కోసం రైతులు ఆందోళన పడకుండా ఇరిగేషన్ ప్రణాళిక చేయాలి. ధాన్యం కొనుగోలులో సమస్యలు రాకుండా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. �