మంత్రి అల్లోల| ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు మంత్రి శుభాకాంక్షలు తెలి
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి | నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ | దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా నల్గొండ పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
మంత్రి నిరంజన్ రెడ్డి | ఇటీవల రెండు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలలో, తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ వెంటే ఉన్నట్లు స్పష్టమయిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి న�
మంత్రి సత్యవతి రాథోడ్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించడం పట్ల గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు.
భూ కబ్జా| మంత్రి ఈటల రాజేందర్ తమ భూములను కబ్జా చేశారన్న రైతుల ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. శనివారం ఉదయం మాసాయిపేట మండలం అచ్చంపేటకు చేరుకున్న అధి�
లక్ష పుష్పార్చన | కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ..యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు లక్ష పు