మంత్రి హరీశ్ రావు | వృత్తి ధర్మాన్ని, బాధ్యతను మరువొద్దని, ప్రభుత్వ దవాఖాన-మెడికల్ కళాశాల ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులను ఆదేశించారు.
వాటర్ మిషన్ వితరణ | కరోనా బారిన పడి జిల్లా దవాఖానాలో చికిత్స పొంది కరోనాను జయించి దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తి కరోనా రోగుల కోసం హాట్ వాటర్ మిషన్ అందజేశాడు.
కరోనా | కరోనా మహమ్మారి వెళ్లిపోవాలని ఇంద్రవెల్లి మండలం ముత్నుర్ గ్రామంలో గ్రామ పటేల్ హాచ్ కే జంగు ఆధ్వర్యంలో మహిళలందరూ గ్రామంలోని ఆలయాల్లో దేవతలకు జలంతో అభిషేకం నిర్వహించారు.
షేక్ బుడాన్ బేగ్ | టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ షేక్ బుడాన్ బేగ్ కరోనాతో సోమవారం బెంగళూరులో మృతి చెందారు.
నిజామాబాద్ : కరోనా పాజిటివ్ ఎక్కువగా ఉన్న, కరోనా లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన జిల్లా కమ్మర�