జనగామ : వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం అనే నినాదంతో 33 జిల్లాలు 15 రోజులు 2,400 కిలోమీటర్ల సైకిల్ యాత్రను సోమవారం జనగామ జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యుడు జిట్టబోయిన భరత్ చేపట్టాడు. ఈ సైకిల్ యాత్ర ను ఈ రో
నిజామాబాద్ : కరోనా పరీక్షల కోసం దవాఖానకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘట జిల్లాలోని రెంజల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బొర్గం గ్రామానికి చెందిన అశోక్ (30) అనే వ్యక్తి కర�
ఖమ్మం : కరోనాతో ఓ పంచాయతీ కార్యదర్శి మృత్యువాతపడ్డారు. జిల్లాలోని బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పల్లా సుధీర్ (39) ఈ నెల 8న బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్ష
కేటీఆర్ | కరోనా బారి నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని.. 50 దేశాల టీఆర్ఎస్ శాఖల తరఫున టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగ�
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు గుళ్లు, మసీదులు, చర్చీల్లో పూజలు చేస్తున్నారు.