సూర్యాపేట : విద్యుత్ షాక్తో యువరైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు నిమ్మల నరేష్ (29) మంగళవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఫెన్సింగ్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. నరేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Rain alert | నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. హైదరాబాద్కు ఎల్లో హెచ్చరికలు జారీ
Dabur Company: డాబర్ కంపెనీకి షాకిచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. తేనే, ఆవు నెయ్యి అమ్మకాలపై బ్యాన్