బంధువులు చేసుకుంటున్న బీరప్ప వేడుకలో పాల్గొనేందుకు వెళ్తూ ఓ యువ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం జరిగిన ఈ ఘటనతో మృతుడి స్వగ్రామమైన పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్తో పాటు బంధువుల గ్రామమైన ర�
విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఆర్) గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..