Sports
- Dec 20, 2020 , 22:26:31
బర్త్డే రోజున క్రికెట్కు గుడ్బై

చెన్నై: తమిళనాడు సీనియర్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సీమర్ విజయ్ కుమార్ యో మహేశ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాడు. తన 33వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. 2006 నుంచి ఫస్ట్క్లాస్ క్రికెట్లో తమిళనాడు తరఫున ఆడిన విజయ్ 108 వికెట్లు పడగొట్టారు. 2019 ఆగస్టులో చివరి మ్యాచ్ ఆడాడు. 32ఏండ్ల పేసర్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. శ్రీలంకలో జరిగిన 2006 ప్రపంచకప్ టోర్నీకి భారత అండర్-19 జట్టులో దక్కించుకోవడంతో మహేశ్ కెరీర్ ప్రారంభమైంది.
???? pic.twitter.com/OPHUdWChey
— Yomi (@yomi2105) December 20, 2020
తాజావార్తలు
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం
- ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
- గణతంత్ర దినోత్సవ అతిథులకు అభినందనలు : మంత్రి
- క్రికెట్ ఆడిన సీపీ సజ్జనార్
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
MOST READ
TRENDING