ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. డిసెంబర్ 1, 2021 నుంచి ప్రీపెయిడ్ టారిఫ్ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే తమ టారిఫ్ రేట్లను పెంచుతున్నామని వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా జియో కూడా ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలను 20 శాతం పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. తాజాగా కొత్త టారిఫ్ ధరలతో అన్లిమిటెడ్ ప్లాన్స్ను జియో అనౌన్స్ చేసింది. టెలికం ఇండస్ట్రీని మరింత బలోపేతం చేయడం కోసమే కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ను ప్రవేశపెడుతున్నట్టు జియో స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఉన్న రూ.75 ప్లాన్.. డిసెంబర్ 1 నుంచి రూ.91 కానుంది. 129 ప్లాన్ 155, 399 ప్లాన్ 479, 1299 ప్లాన్ 1559, 2399 ప్లాన్ 2879 కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Twitter : ట్విట్టర్లో సూపర్బ్ ఫీచర్.. ట్వీట్లతో ఇబ్బంది పెట్టే యూజర్లకు ఇక చెక్ పెట్టేయొచ్చు
Motorola : స్మార్ట్ఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. మోటరోలా నుంచి 200 ఎంపీ కెమెరాతో ఫోన్
Whatsapp | రెండు కీలకమైన సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్
Motorola : భారత్లో త్వరలో మోటో ట్యాబ్ జీ70 లాంఛ్