పెద్దపల్లి : చేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన
జిల్లాలోని ధర్మారం మండలం కటికెనపల్లిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. గ్రామ శివారులోని ఒర్రెలో చేపలు పట్టడానికి వెళ్లి పెసరి కనకయ్య (33) అనే మత్స్య కార్మికుడు మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కాగా, కనకయ్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
మెదక్ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్ఫ్రైడే’
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
నేను కరుణానిధి బిడ్డను.. బీజేపీ బెదిరింపులకు భయపడను: స్టాలిన్