హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad) మండలం పాలమాకులలో దుండగులు(Thugs) రెండు ఏటీఎంలను(ATMs) ధ్వంసం(Vandalized )చేశారు. ఏటీఎంలలోని నగదును దోచుకెళ్లేందుకు గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలను కట్టర్లతో కట్ చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోవు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.