Mynampally rohit Rao | మెదక్ జిల్లా, మే 9 : మెదక్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అడిషనల్ కలెక్టర్ నగేష్తో సమావేశమయ్యారు. మెదక్ కలెక్టర్ సెలవులో వెళితే ఇన్చార్జిగా బాధ్యతలు ఎవరికి ఇచ్చారు చెప్పండి అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ప్రజల కోసమే, రైతుల కోసమే పనిచేస్తం.. రైతుంటేనే మీరైనా మేమమైనా ఉన్నం ఇయ్యాలా..? అని మైనంపల్లి రోహిత్ రావు ప్రశ్నించారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారు. అధికారులు లోపాన్ని వెంటనే సవరించుకోవాలన్నారు. కలెక్టర్ తీరు మార్చుకోకపోతే బాగుండదని హెచ్చరించారు.
Ravi Teja | ఫుల్ స్వింగ్లో రవితేజ ‘ఇరుముడి’.. షూటింగ్ చివరి దశకు చేరిన మాస్ మహారాజ మూవీ!