హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా ఆ కాంక్షించారు.
కేసీఆర్కు దేశాన్ని ‘బంగారు భారత్’గా మార్చేందుకు కావాల్సిన శక్తియుక్తులు ప్రసాదించాలని మంగళవా రం జమ్ములోని వైష్ణోదేవిని ప్రార్థించిన ట్టు ఆయన చెప్పారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.