Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాలువల నుంచి నీటిని విడుదల చేయక ఓ వైపు.. తగిన కరెంట్ సరఫరా లేక మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిసిందే. ఈ క్రమంలో కరెంట్ సరఫరా ఎలా ఉందో తెలుసుకునేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సబ్ స్టేషన్న్ను ఆకస్మికంగా సందర్శించారు.
గురువారం జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం డిగ్వాల్ సబ్స్టేషన్ను హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సబ్స్టేషన్లో లాగ్ బుక్స్ను పరిశీలించి కరెంటు సరఫరాపై అధికారులను ఆరా తీశారు. లెక్కలు తీసుకున్నాక కనీసం 12 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని ప్రభుత్వం తీరుపై హరీష్ రావు మండిపడ్డారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం డిగ్వాల్ సబ్స్టేషన్ను ఆకస్మిక తనిఖీలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
సబ్స్టేషన్లో లాగ్ బుక్స్ను పరిశీలించి, కనీసం 12 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని ప్రభుత్వం మండిపడ్డ హరీష్ రావు
కరెంటు సరఫరాపై అధికారులతో ఆరా
కాంగ్రెస్… pic.twitter.com/qjh3Mrt4ig
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2026
Dhurandhar | సీక్వెల్ రిలీజ్ ముందు సంచలనం.. 500 స్క్రీన్లలో రీ-రిలీజ్కి సిద్ధమైన దురంధర్ చిత్రం
Anurag Kashyap | ఎప్స్టీన్ ఫైల్స్తో నాకు సంబంధం లేదు: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్
Yami Gautam | ఆదిత్య ధర్ బర్త్డే.. భర్తపై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన యామీ గౌతమ్!