హైదరాబాద్ : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై(MLA Padi Kaushik Reddy) కేసు నమోదు అయింది. గత నెల 30న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో(Election code) ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని కాంగ్రెస్ నేత సదయ్య ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో(Jammikunta PS) పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.