ఘన ద్రవ్యాల నిర్వహణతో పాటు ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం స్వచ్ఛ బడిని సిద్దిపేటలో నిర్మించారు. తెలంగాణలో ప్రప్రథమంగా నిర్మించిన ఈ స్వచ్ఛబడిని మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. చెత్త సేకరణ, చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు చేయడం, చెత్తతో ఇండ్లలోనే ఎరువుల తయారీపై ఈ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా