బంగారు వర్ణం బయళ్ల మధ్య రెండు జిరాఫీలు వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా.. ఇది ఎక్కడో అనుకుంటున్నారా.. మన హైదరాబాద్లోనే.. అది ట్యాంక్బండ్పైనే.!! ట్యాంక్బండ్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన బొమ్మలు ఇవి. పర్యాటకులకు హాయినిచ్చేలా ట్యాంక్బండ్పై ఏర్పాటుచేసిన ఇలాంటి మరిన్ని విభిన్న ప్రతిమలు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి.