National
- Jan 05, 2021 , 01:27:24
దేశంలో పెరిగిన హెర్డ్ ఇమ్యూనిటీ!

న్యూఢిల్లీ, జనవరి 4: దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటను కలిగిస్తున్నది. స్థానికంగా ఏర్పడిన హెర్డ్ ఇమ్యూనిటీ (సామూహిక రోగనిరోధక శక్తి), యువ జనాభా కారణంగానే వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నట్టు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ జనాభాలో దాదాపు 65 శాతం (87 కోట్లు) జనాభా వయస్సు 35 ఏండ్ల లోపువారేనని, వాళ్లలో సహజంగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్లనే వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నట్టు అంటువ్యాధుల పరిశోధకుడు రామనన్ లక్ష్మీనారాయణ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..
- వివాదం పరిష్కారమే ఎజెండాగా.. నేడు చైనాతో భారత్ చర్చలు
- సరికొత్తగా.. సాగర తీరం
- దుబాయ్లో ఘనంగా నమ్రత బర్త్డే సెలబ్రేషన్స్ .. పిక్స్ వైరల్
MOST READ
TRENDING