న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.191 తగ్గి రూ.46,283కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం బంగారం ధర రూ.46,474 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధర స్వల్పంగా తగ్గడమే దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధర కూడా ఇవాళ స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,062 తగ్గి రూ.67,795కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.68,857 పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,769 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.92 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
వీవీఐపీలకు, మంత్రులకూ దొరకని ఆక్సిజన్ బెడ్లు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు కరోనా పాజిటివ్
కరోనా సోకి బీహార్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ మృతి
కరోనా సోకి తీహార్ జైల్లో నలుగురు ఖైదీలు మృతి
పీఎం కేర్స్ కొవిడ్ ఆస్పత్రికి 57 మంది సభ్యుల నేవీ వైద్య బృందం
మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు పొడిగింపు