Ram Mandir | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో వినియోగదారులకు ఢిల్లీ వ్యాపారులు శుభవార్త చెప్పారు. వస్తువుల కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నగల వ్యాపారులు బంగారం, వెండి బహుమత�
న్యూఢిల్లీ: దేశంలో గత రెండు రోజులు ఎగిసిన బంగారం, వెండి ధరలు ఇవాళ తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.148 తగ్గి రూ.46,307కు దిగివచ్చింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాము