సిద్దిపేట : జిల్లాలోని గజ్వెల్ ఔటర్ రింగ్ రోడ్పై ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) ఇద్దరు మృతి చెందారు. కారు( Car ) డివైడర్ను ఢీకొని, కరీంనగర్కు వెళ్తున్న లారీ ( Lorry ) ని ఢీకొడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .