Mahabubnagar
- Jan 27, 2021 , 00:16:08
VIDEOS
నిత్యావసర సరుకులు పంపిణీ

జడ్చర్లటౌన్, జనవరి 26 : కొత్త కేశవులు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో కొత్త కేశవులు విగ్రహం వద్ద పేద కుటుంబాలకు సరుకులను అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు చంద్రమౌళి, జవహర్బాబు, సుభాశ్బాబు, చిత్తనూరి ఈశ్వర్, మంచన విఠలయ్య, మేడిశెట్టి రామకృష్ణ, రామ్మోహన్, విద్యాసాగర్, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బంగారంపై మోజు పెరుగుతుంటే ధరలు తగ్గుతున్నాయ్.. ఎందుకంటే?!
- వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా
- పవన్తో నాకు ముడి పెడితే తాట తీస్తా: అశు రెడ్డి
- 9 నుంచి శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు
- పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మాజీ పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
MOST READ
TRENDING