Jayashankar
- Dec 30, 2020 , 00:12:02
VIDEOS
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

పలిమెల : మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన బౌతు ఎలేంద్రకు టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు జక్కు రాకేశ్ మంగళ వారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో రూ.13,500 చెక్కు మంజూరు కాగా ఆయన అందజేశారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జవ్వాతి తిరుపతి, సర్పంచులు జనగా మ సమ్మక్క, ఆలం సత్యనారాయణ, నరేశ్, సత్యం పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- కందకుర్తి సరిహద్దులో ఇంజక్షన్ కలకలం
MOST READ
TRENDING