జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తనిఖీ చేశారు. కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెస్టుల్లో కరోనా పాజిటివ్ వస్తే ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే తెలిపారు. డాక్టర్ల సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉండాలన్నారు. మనసిక బలమే కరోనాకు అసలైన మందు అన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనుల పరిశీలన