National flag | హైదరాబాద్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. నాగోల్ మూసీ వద్ద నిర్వహణ లోపంతో స్తంభం వద్ద ఉన్న ఇనుప గొలుసులు (రోప్స్) తెగిపోవడంతో చిరిగి నేలపై పడింది. ఎటువంటి మరమ్మతులు చేయకుండా మూసీ రివర్ఫ్రంట్ డెవలపెంట్ కార్పొరేషన్ అధికారులు వదిలేశారు. జాతీయ జెండా కింద పడిపోయినప్పటికి అధికారులు పట్టించుకోలేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
NEET Re Exam | రీ-నీట్.. కష్టాలు రిపీట్.. ఫలితాలపై కోర్టుకు వెళ్లే యోచనలో విద్యార్థులు