షికాగో, ఏప్రిల్ 6: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. షికాగో సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఏడుగురి మధ్య మొదలైన గొడవ కాల్పులకు దారితీసినట్టు చెప్పారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం షికాగోలో వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా, మరో పది మంది గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
ట్యాక్స్ పెంపుతో కంపెనీలు వెళ్లిపోవు: బైడెన్