హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య గడప దాటి బయటకు రావాలంటే జనం హడలిపోతున్నారు. అయితే ఈ తీవ్రమైన ఎండల వల్ల శరీరం డీ హైడ్రేషన్కు గురవుతుంది. దీంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకూడదంటే మన శరీరాన్ని చల్లబరిచే పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. మరి ఆ పానీయాలేంటో ఒకసారి చూద్దామా..!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మీ
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!