సిద్దిపేట : హార్వెస్టర్ బోల్తా పడి ఓ డ్రైవర్ మృతి చెందాడు. ఈ విషాద సంఘటన జిల్లాలోని దౌల్తాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల కేంద్రలోని శంభుని గుట్ట వెనకాల నుంచి రామాయంపేటకు హార్వెస్టర్ తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు హార్వెస్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోనాయిపల్లి గ్రామానికి చెందిన పిట్టల రవి(28) డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
పాలమూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..