వనపర్తి : జిల్లాలోని కొత్తకోట మండలంలోని బస్టాండ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్ నగర్ నుంచి కొత్తకోట వస్తున్న పల్లెవెలుగు బస్సులో అడ్డాకులలో ఓ వ్యక్తి బస్సు ఎక్కాడు. కాగా, మార్గమధ్యంలో పాలెం దగ్గరికి రాగానే హఠాత్తుగా బస్సులోనే పడి మృతి చెందిందినట్లు కండక్టర్ తెలిపారు. మృతుడి వివరాల కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా
అక్కడ మే 12 నుంచి సంపూర్ణ లాక్డౌన్..!
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన